మేడారం అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలి : సీఎం


మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చూట్టారు. గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం తన కార్యాలయంలో దేవాలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.,తెలంగాణ న్యూస్

Source

Leave a Comment