గ్రామ కంఠంలోని ఆస్తులకు స్వామిత్వ పథకం కింద యాజమాన్య పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని సీఎ చంద్రబాబు ఆదేశించారు. అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను పూర్తి చేసేలా కలెక్టర్లు ఫోకస్ చేయాలని సూచించారు.