డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇదిగో వాహన మిత్ర స్కీమ్ అప్లికేషన్ ఫారమ్.. ఈ వివరాలు ఉండాలి!

దసరా కానుకగా ఆటోడ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద రూ.15 వేలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ స్కీమ్‌ కోసం అప్లై చేయడానికి దరఖాస్తు ఫారమ్ వచ్చింది. ఏ వివరాలు కావాలో తెలుసుకోండి.