తిరుమల : ఈనెల 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు September 14, 2025 by admin తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. సెప్టెంబర్ 16వ తేదీన తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.