మణిపూర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం ఇంఫాల్కు చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 2023 అల్లర్ల అనంతరం మణిపూర్లో మోదీ తొలిసారి పర్యటిస్తుండటంతో ఈ ట్రిప్కి ప్రాధాన్యత సంతరించుకుంది.