2023 హింసాకాండ అనంతరం తొలిసారి మణిపూర్​లో మోదీ పర్యటన

మణిపూర్​ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం ఇంఫాల్​కు చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 2023 అల్లర్ల అనంతరం మణిపూర్​లో మోదీ తొలిసారి పర్యటిస్తుండటంతో ఈ ట్రిప్​కి ప్రాధాన్యత సంతరించుకుంది.