నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ వాసులను తీసుకొస్తాం : మంత్రి నారా లోకేశ్

నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పౌరులను తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక విమానంలో వారిని తీసుకురానున్నట్టుగా తెలిపారు.