ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ 2025 : కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు – ఈనెల 20న సీట్ల కేటాయింపు

ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ గడువు ఈనెల 15వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల 20వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. pgcet-sche.aptonline.in వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.